public demand

మందుగుండు పేలుడు ఘటనలో ఆవు మృతి – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో చోటు చేసుకున్న మందుగుండు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. దుపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్‌కు ...

బోధన్ మండలంలో నల్లమట్టి అనుమతులతో అక్రమ ఇసుక రవాణా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ నుండి పెగడపల్లి గ్రామనికి వెళ్లే మార్గంలో ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు సమాచారంతో స్థానిక ఎమ్మార్ఓను సంప్రదించగా నల్లమట్టి అనుమతులతో బర్దిపూర్ వాగు ...

కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగి బదిలీ వివాదం

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతలు చేపట్టిన 10 రోజుల వ్యవధిలోనే రెండవ సారి బదిలీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ...