Public Complaints

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ కార్యక్రమాన్ని ...

ఎడపల్లి మండల కార్యాలయాల్లో ఎమ్యెల్యే ఆకస్మిక తనిఖీ: అధికారుల గైర్హాజరుపై చర్యలు తప్పవు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ (ఎంపిడిఓ) మరియు తహశీల్ధార్ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ ...

ప్రజావాణిలో 56 దరఖాస్తులు: పరిష్కారానికి అధిక ప్రాధాన్యత– కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 56 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో ...

ప్రజావాణి కార్యక్రమం : పిర్యాదుల స్వీకరణలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి సమస్యలు ...

అంగన్వాడి కేంద్రాలలో సమయపాలన లోపాలు : టీచర్ల స్థానంలో ఇతరులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది, ఈ కేంద్రాల్లో ఆచరణీయ నిబంధనలకు విరుద్ధంగా టీచర్ల స్థానంలో ఇతరులు, సహాయకులు, ఆయాలు నియమించి ...