public awareness
హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం యువత అధిక సంఖ్యలో ముందుండాలి : పటేల్ ప్రసాద్
|| దృశ్యం న్యూస్ || ఇందూరు హిందూ దేవాలయాల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల వర్ని నుండి బడపహాడ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఈ ...
ఖండ్ గాం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ వివాదం: బియ్యం పంపిణీ నిలిపివేత.
|| దృశ్యం న్యూస్ || బోధన్ మండలంలోని ఖండ్ గాం గ్రామంలో రేషన్ డీలర్ షాప్లో బియ్యం పంపిణీకి సంబంధించిన వివాదం వెలుగు చూసింది. ఈ రోజు అందించిన రేషన్ బియ్యంలో కొన్ని ...
అంగన్వాడి కేంద్రాలలో సమయపాలన లోపాలు : టీచర్ల స్థానంలో ఇతరులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది, ఈ కేంద్రాల్లో ఆచరణీయ నిబంధనలకు విరుద్ధంగా టీచర్ల స్థానంలో ఇతరులు, సహాయకులు, ఆయాలు నియమించి ...
పక్షులు సైతం గూడు కట్టని ఈ చెట్లను తొలగించండి : పర్యావరణాన్ని రక్షించండి.
|| దృశ్యం న్యూస్ || కోనోకార్పస్ మొక్క, అమెరికా ఖండంలోని తీర ప్రాంతానికి చెందినదిగా పరిగణించబడుతుంది. ఇది ముఖ్యంగా ఫ్లోరిడాలోని మాంగ్రూవ్ జాతికి చెందిన మొక్కగా పరిచయమవుతుంది. కానీ ఇతర దేశాలలో ఈ ...
దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో సోమవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేశారు. గ్రామానికి చెందిన సంతోష్ పని ...













