public awareness

ఉన్ని దుస్తుల ధరలు ఆకాశానికి: వలస వ్యాపారుల దండయాత్ర.

|| దృశ్యం న్యూస్ || చలికాలం మొదలయ్యే సరికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్ని దుస్తుల విక్రేతలు గుమికూడటం సర్వసాధారణం. అనేక రాష్ట్రాల నుండి వలసగా వచ్చి చిన్న చిన్న దుకాణాలు వేసుకుని, ...

నిజామాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో RTI అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర పాలక సంస్థలో సమాచార హక్కు చట్టం (RTI Act) వారోత్సవాల భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అదనపు కమిషనర్ ...

ధర్పల్లి: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులచే ఈరోజు ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ మరియు సీట్ ...

రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్రలో పాల్గొన్న కొట్నక్ తిరుపతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టిన పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ & ...

ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మెదక్ జిల్లా ఎస్పీ – మత సామరస్యానికి పిలుపు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ...

కామ దహనంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడటం పర్యావరణానికి ఎంతో ప్రమాదం : ఏతొండ రాజేందర్

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్, ఆర్య సమాజ్ సభ్యుల సమక్షంలో బోధన్ పోస్టాఫీస్ వద్ద నిర్వహించిన కామ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ...

మానవత్వాన్ని చాటుకున్న వర్ని పోలీస్ అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో ఉన్న సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని నందు వర్ని పోలీస్ స్టేషన్ సమీపంలో త్రీ విల్లర్ ప్యాసింజర్ ఆటో ప్రమాదానికి గురైంది. ప్రమాదం ...

నిజామాబాద్ : నగరంలోని పలు దుకాణాలు, షోరూంలను సీజ్ చేసిన నగరపాలక సంస్థ అధికారులు..

|| దృశ్యం న్యూస్ || శుక్రవారం ఉదయం, నగర పాలక కమిషనర్ నగరంలో ఆకస్మికంగా సందర్శించి, గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను బాకాయిలు చెల్లించని వారిపై కఠిన చర్యలు చేపట్టారు. ఈ ...

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించండి – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ప్రజలకు మరియు కలెక్టరేట్ కార్యాలయ వివిధ శాఖల ఉద్యోగులకు హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగలపై అవగాహన కల్పించారు. మంగళవారం కలెక్టరేట్ ...

పెరిగిన ప్రజా సమీక్ష: మెదక్ జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. “ప్రజావాణి” కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు స్వీకరణ

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రోజు జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల ...