PRTU Bodhan

220 కోట్లు నిధులు వెంటనే విడుదల చేయాలి – AIPSU విద్యార్థి సంఘం డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని AIPSU రాష్ట్ర అధ్యక్షుడు బోడ.అనిల్ పేర్కొన్నారు. ఈరోజు బోధన్ పట్టణ కేంద్రంలోని PRTU భవనంలో AIPSU ...