politics
ఎడపల్లి: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించిన ఎంఐఎం పార్టీ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఇటీవల ఎన్నుకున్న నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు రహీం అలీ పార్టీ శ్రేణులతో కలిసి ...
మారింది పాలకులే మాత్రమే – పాలన కాదు : దినేష్ కులచారి.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఏడాది పాలన పై తీవ్రమైన విమర్శలు చేసారు భారతీయ జనతా పార్టీ (భాజపా) జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి. ...
డిసిసిబి డైరెక్టర్ను సన్మానించిన ఏనుగు రవీందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || ఆదివారం రోజున బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మరియు ప్రజలకు ఏనుగు రవీందర్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేసారు, కొత్తగా నియమించబడిన డిసిసిబి డైరెక్టర్ దామరంచ సొసైటీ ...
పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్: ఏనుగు రవీందర్ రెడ్డి సవాల్
పోచారం శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరిన ఏనుగు రవీందర్ రెడ్డి. ఇది ప్రధాన రాజకీయ పరిణామాలు మరియు నాణ్యతమైన ప్రజాస్వామ్య వ్యవస్థల మెలుకువలను తెలియజేయు సందర్భంగా జరుగుతున్న తాజా పరిణామం. ఈరోజు వర్ని ...









