police report

అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులోని బోధన్-నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన గల అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొనబడింది. ...

ఆందోల్ : చిట్కుల్ గ్రామంలో విషాదం – గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనబడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు ...

ఎడపల్లి మండల కేంద్రంలో కత్తిపోట్ల కలకలం: యువకుల మధ్య ఘర్షణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి గైని ప్రాంతంలో ఇరువురు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ...

మెదక్ జిల్లా: వెంకటేశ్వర హచరిస్ లో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని వెంకటేశ్వర హచరిస్ లో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో ఒక కార్మికుడు మరణించాడు. ఈ మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన అభిమన్యుగా ...

వృద్ద మహిళ ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామానికి చెందిన వంకడి లాలూ బాయి (72) గత నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ...

అశోక్ సాగర్‌లో మరో వ్యక్తి ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || అశోక్ సాగర్‌లో మరో బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది, గత వారం రోజుల క్రితమే నిజామాబాద్ వాసి ఆత్మహత్య చేసుకోగా, తాజాగా గురువారం రోజున నెహ్రునగర్ గ్రామానికి చెందిన ...