police raid
నిజాంసాగర్లో దాబాలో మద్యం అమ్మకాలు – బైండోవర్ ఉల్లంఘనకు రూ.50 వేల జరిమానా.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేడిల మైసమ్మ దాబా యజమాని చింతకింది శంకర్ మద్యం విక్రయాలు మరియు సిట్టింగులు నిర్వహించినందుకు మరోసారి చట్టం చేతిలో ...
మెదక్: పేకాట స్థావరంపై పోలీస్ టాస్క్ ఫోర్స్ దాడి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రామాయంపేటలోని బయ్యారం పెద్ద స్వామి 7 హిల్స్ స్విమ్మింగ్ ఫుల్ వద్ద ...
అక్రమ మద్యం విక్రయాలపై టాస్క్ ఫోర్స్ దాడులు – 24 గంటల్లో 226 లీటర్ల మద్యం స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం వ్యాపారాలపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళకల్ల గ్రామంలో ప్రభాకర్ గౌడ్ కిరాణా షాప్లో ...
పేకాట స్థావరంపై దాడి : 10 మంది పేకాటరాయుల అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపుగా పేకాట స్థావరంపై దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర ...
టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడి: ₹80,000 విలువైన పిడిఎస్ బియ్యం స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా భోధన్ పట్టణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ బియ్యం గోదాంపై దాడి చేశారు. గురువారం నాడు నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ ...
నిజామాబాద్: బెల్ట్ షాపుపై దాడి – 18,590/- రూపాయలు విలువైన మద్యం పట్టివేత.
|| దృశ్యం న్యూస్ || మంగళవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుపై పోలీసులు దాడి నిర్వహించారు. ఇది MLC ఎన్నికల కోడ్ ప్రకారం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనగా గుర్తించబడింది. నిజామాబాద్ ...
నిజామాబాద్ : 1000 లీటర్ల కల్లు స్వాధీనం : నిర్వాహకుడు అరెస్టు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్ సింధు శర్మ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు, మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠెశ్వర్ ప్రాంతంలో ఉన్న కల్లు ...
నిజామాబాద్: కుర్నపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దాబాపై పోలీసుల దాడి.
|| దృశ్యం న్యూస్ || ఈరోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలోని పరశురామ్ దాబా పై పోలీసులు దాడి నిర్వహించారు. సాయంత్రం సమయంలో అక్కడ అనుమతులు లేకుండా ఎన్నికల ...
పోలీస్ అధికారుల హెచ్చరికలు బేఖాతారు : యదేశ్చగా కొనసాగిస్తున్నా అక్రమ ఇసుక రవాణా.
|| దృశ్యం న్యూస్ || ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన, పోలీసులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సిరికొండ మండలంలో కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమ ...
పేకాట ఆడుతున్న నిందితులపై కేసు నమోదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, భీమ్గల్ మండలంలో పేకాట ఆడుతున్న నిందితులపై ఎస్సై జి. మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ...















