police investigation

తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబం అదృశ్యం – సాటాపూర్ గ్రామంలో ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన మెగావత్ మోహన్ కుటుంబం జూన్ 14న తిరుపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అయితే జూన్ 17న తిరుగు ...

వర్ని మండలంలో విషాదం: ఈత నేర్చుకుంటుండగా బాలుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు బర్దవాల్ తాన్ సింగ్ S/o రామ్ చంద్ గురువారం ఉదయం స్నేహితులతో కలిసి ...

ఆవులకు మత్తు మందు ఇచ్చి దొంగిలిస్తున్న ముఠా అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ కమిషనరేట్‌ పరిధిలో ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమీషనర్ పి. సాయి ...

పంట కాలువలో మహిళ మృతదేహం – దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మీ (35) ఏప్రిల్ 1, 2025 సాయంత్రం నిజామాబాద్ వెళ్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లింది అని, అయితే ...

నిజామాబాద్‌: చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో గుర్తు తెలియని చిన్నారి మృతదేహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలోని శుక్రవారం సాయంత్రం పాలిటెక్నిక్ ప్రహరీ గోడ పక్కన ఓ చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో రెండు సంవత్సరాల చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో స్థానికుల్లో తీవ్ర ...

మెదక్: మహిళలను మోసగించిన దొంగ స్వామి అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో బుడగ జంగం బొమ్మెర బాపు స్వామి, అలియాస్ శివ స్వామి, జ్యోతిష్యంతో మహిళలను మోసగించాడు. ఈ స్వామి తన వద్దకు వచ్చే మహిళలకు నీటిలో ...

నసురుల్లాబాద్ చెరువులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || సోమవారం ఉదయం నసురుల్లాబాద్ చెరువులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభించింది. లభించిన మృతదేహం యొక్క వివరాలను పోలీసులు తెలియచేసారు. వయస్సు: 30 నుండి ...

నిజామాబాద్‌లో విషాదం: చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న అనే జాలరి చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ...

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తానాకలన్ గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివాస్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై ...

అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులోని బోధన్-నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన గల అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొనబడింది. ...