police action

పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ – పారదర్శకమైన ఎన్నికలే లక్ష్యం ఎస్పీ పరితోష్ పంకజ్.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతి ...

నిజామాబాద్‌లో అదృశ్యమైన గిరిజన పాఠశాల విద్యార్థుల ఆచూకీ లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ...

గ్రామాభివృద్ధి కమిటీ (VDC)ల అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || గ్రామాభివృద్ధి కమిటీ (VDC) ల పేరుతో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మొదట గ్రామాభివృద్ధి కోసం ప్రారంభమైన ...

వర్నిలో టాస్క్ ఫోర్స్ పేకాట స్థావరంపై దాడి, 10 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డీసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ...

అర్ధరాత్రి హల్ చల్: పశువుల అక్రమ రవాణాపై హిందూ వాహిని ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోధన్ నుండి వస్తున్న డీసీఎం వాహనంలో పశువులను చట్టవ్యతిరేకంగా జహీరాబాద్ పశువుల వధశాలకు తరలిస్తున్నారని ...

ఆన్‌లైన్ బెట్టింగ్ & గేమింగ్ మోసాలకు యువత బలికావద్దు – మెదక్ జిల్లా ఎస్పీ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, యువత ఆన్‌లైన్ బెట్టింగ్ & గేమింగ్ యాప్స్ వల్ల మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అక్రమ బెట్టింగ్ & ...

మెదక్: మహిళలను మోసగించిన దొంగ స్వామి అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో బుడగ జంగం బొమ్మెర బాపు స్వామి, అలియాస్ శివ స్వామి, జ్యోతిష్యంతో మహిళలను మోసగించాడు. ఈ స్వామి తన వద్దకు వచ్చే మహిళలకు నీటిలో ...

అక్రమంగా మొరం తవ్వకంపై టాస్క్ ఫోర్స్ దాడి: జేసిబి నాలుగు టిప్పర్లు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, శనివారం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ...

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు – 168 మందిపై కేసులు.

|| దృశ్యం న్యూస్ || మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. గత మూడు రోజులలో 168 ...

నిజామాబాద్ : గంజాయి, అల్పజొలం డ్రగ్స్ డిస్పోజల్ చేసిన పోలీస్ శాఖ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పాత కేసులలో సీజ్ చేసిన గంజాయి మరియు అల్పజొలం‌లను డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జక్రన్ పల్లి మండలంలోని ...