Pocham Srinivas Reddy
బాన్సువాడలో 66 మంది CMRF లబ్ధిదారులకు రూ. 23.25 లక్షల చెక్కుల పంపిణీ.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం రూ. 23,25,500/-ను బాన్సువాడ నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ...
జలాల్ పూర్ శ్రీ కృష్ణ మల్లన్నను దర్శించుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కృష్ణ మల్లన్న దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ...







