peaceful environment
మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల పరిశీలన : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అవగాహన.
|| దృశ్యం న్యూస్ || ఈ రోజు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. బుధవారం పరీక్షా కేంద్రాలైన బాలుర జూనియర్ కళాశాల మరియు TGRS లో ...
ఏడుపాయల జాతరలో పటిష్టమైన బందోబస్తు: భక్తులు జాగ్రత్తలు పాటించాలి – జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్.
|| దృశ్యం న్యూస్ || జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్, ఏడుపాయల జాతర బందోబస్తు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్.పి జాతర ఏర్పాట్లపై మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ...








