paddy heaps on road
ప్రాణాలు తీస్తున్న రహదారులపై వడ్ల కుప్పలు.. ప్రమాదంలో మహిళ మృతి, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో రహదారులపై ఆరబెట్టిన వడ్ల కుప్పలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పెగడపల్లి గ్రామ సమీపంలో రహదారిపై ఆరబెట్టిన వడ్ల కుప్పను ఢీకొని మూడు రోజుల ...






