Online Form

ప్రజా పాలన కేంద్రాలలో సర్వే సమాచారం నమోదు చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ...