Officials negligence
పంచాయతీ కార్మికుల దుర్మరణం: అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామంలో పంచాయతీ కార్మికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాంపూర్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను ...






