#NizamabadPolice

బోధన్ రురల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ – 25,000 రూపాయల నగదు బహుమతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ రూరల్ పరిధిలోని యువతకు క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతోంది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల ...

వర్ని: మోస్ర గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం – 69 వాహనాలు సీజ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ నాయకత్వంలో వర్ని మండలం, మోస్ర గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించబడింది. ...

మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే హోళీ వేడుకలు జరుపుకోవాలి – సీపీ సాయి చైతన్య.

|| దృశ్యం న్యూస్ || హోళీ పండుగను కుటుంబసమేతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఆరోగ్యకరమైన సంప్రదాయ రంగులను మాత్రమే వినియోగించాలని, హానికరమైన రసాయనాల వల్ల ...

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి : ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ, IPS ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది కలసి రెంజల్ ...