Nizamabad

మహారాష్ట్రకి అక్రమంగా పిడి‌ఎస్ రైస్ తరలిస్తున్న డీసీఎం వ్యాన్ స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నుండి అక్రమంగా పిడి‌ఎస్ రైస్ తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి సమయంలో AP 29 T 9473 నంబర్ గల ...

ధర్పల్లి మండలంలో అగ్ని ప్రమాదం: పేద కుటుంబానికి తక్షణ సహాయం అందించిన పీసు రాజ్ పాల్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గోసంగి కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపంగి సాయమ్మ మరియు ...

అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిన అడిగే నాధుడే లేడు : ఓ నూతన హోటల్ నిర్వహకం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులోని స్ప్రింగ్ హోటల్ నిర్వహకులు కొందరు ప్రముఖుల అండతో అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిస్తున్నారు, హోటల్ యజమానులు తమ ...

బోధన్ : ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం – ప్రత్యేక వేడుకలు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వినాయక్ నగర్ లో శనివారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. ఉదయ పంతులు ఆధ్వర్యంలో జరిగిన ...

ధర్పల్లి మండల కేంద్రంలో అయ్యప్ప సామూహిక మహా పడిపూజ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రం, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ ...

మారింది పాలకులే మాత్రమే – పాలన కాదు : దినేష్ కులచారి.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఏడాది పాలన పై తీవ్రమైన విమర్శలు చేసారు భారతీయ జనతా పార్టీ (భాజపా) జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి. ...

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో పాత గురడి రెడ్డి సంఘంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. ...

కుక్కలు తినే పళ్లెంల్లో వడ్డన: బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ప్రముఖ అతిథి బార్ అండ్ రెస్టారెంట్‌లో శుక్రవారం జరిగిన ఒక ఘటన స్థానిక కస్టమర్లకు విస్మయానికి గురిచేసింది. ...

రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోనాజిపేట్ గ్రామంలో, సొసైటీ చైర్మన్ వెంకం గారి జనార్ధన్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ...

ఫూడ్ పాయిజన్ ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం తగదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం – SFI, AISF, PDSU, AIPSU ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ...