Nizamabad

విద్యార్థులకు విద్యా ప్రమాణాలను పెంపొందించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యా ...

చలో ఢిల్లీ: వికలాంగుల హక్కుల కోసం బోధన్ పట్టణం నుంచి ప్రయాణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నుండి ఎన్ పి ఆర్ డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో “చలో ఢిల్లీ” కార్యక్రమానికి శుక్రవారం రోజున నాయకులు ...

శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ వార్షికోత్సవం: ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా గౌతమ్ నగర్ నాలుగవ NGO, S కాలనీ జన్మభూమి రోడ్డులో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ...

సింగపూర్‌లో శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || సింగపూర్ నగరంలోని ప్రముఖ శ్రీ భూదేవి సమేత శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు ...

ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి : ముగ్గురికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఏతొండ గ్రామానికి చెందిన సాంగి యాదవ్ కుటుంబం బైక్ పై బయలుదేరి బీర్కూర్ నుండి ఏతొండ గ్రామనికి ప్రయాణం చేస్తున్న సమయంలో ...

2.5 లక్షల విలువైన పందులను దొంగతనంగా ఎత్తుకెళ్లిన దుండగులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జరిగిన పందుల దొంగతనంపై బాధితుడు వనం సాయిలు న్యాయం కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బుధవారం ఉదయం బాధితుడు ...

జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించిన ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూర్బన్ ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించారు. గత సెప్టెంబర్ నెలలో కరీంనగర్‌లో నిర్వహించిన అంపైర్ ...

రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన బకారం రాహుల్.

|| దృశ్యం న్యూస్ || ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్చరీ సీఎం కప్ ఫైనల్ పోటీలలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన బకారం రాహుల్ ...

అంగన్వాడీ సెంటర్ల టీచర్లకు, సిబ్బందికి మెమోలు జారీ.

|| దృశ్యం న్యూస్ || గత శనివారం రోజున దృశ్యం న్యూస్ లో వచ్చిన అంగన్వాడి కేంద్రాల పనితీరు అస్తవ్యస్తం || బినామిలతో కేంద్రాల నిర్వహణ. అనే వార్త కథనానికి అధికారులు స్పందించారు. ...

పేకాట ఆడుతున్న నిందితులపై కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ మండలంలో పేకాట ఆడుతున్న నిందితులపై ఎస్సై జి. మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ...