Nizamabad

భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుతో ఎడపల్లిలో బిజెవైఎం ఆధ్వర్యంలో సంబరాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ...

పట్టభద్రుల ఓటర్లకు హృదయపూర్వక నమస్కారాలు – ఎమ్మెల్సీ అంజిరెడ్డి.

|| దృశ్యం న్యూస్ || పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ ఓటర్ల మహాశయులందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అని తెలియచేసారు, బీజేపీ అభ్యర్థిగా ...

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తానాకలన్ గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివాస్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై ...

మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చెయ్యాలి : అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్.

|| దృశ్యం న్యూస్ || మత్తు పదార్థాలు మరియు మాదకద్రవ్యాలు సమాజానికి పెద్ద సవాలుగా మారడంతో వాటి నియంత్రణ కోసం వివిధ శాఖల అధికారులు కలిసికట్టుగా పని చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ ...

అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులోని బోధన్-నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన గల అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొనబడింది. ...

నిజామాబాద్: అక్రమ వీసా ఏజెంట్ల అరెస్ట్ – 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వీసా మోసం చేసే ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరు నిరుద్యోగ యువతను “డేటా ఎంట్రీ ఆపరేటర్” ...

ఆర్మూర్‌లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి – 9 మంది అరెస్ట్ : ₹45,110 నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ఇన్‌చార్జ్ సీపీ సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామ ...

నిజామాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా విద్యశాఖ అధికారి హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలోని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్యమైన సమాచారం తెలిపారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి అధికారిక అనుమతులు ...

బోధన్ పట్టణంలో అగ్ని ప్రమాదం : లక్ష రూపాయల ఆస్తి నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 29వ వార్డులో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక శివాలయ ప్రధాన వీధిలో వెండి సాయిలు అనే వ్యక్తి యొక్క ...

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి ఓ వ్యక్తి మృతి.

|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో 23 ఏళ్ల తెడ్డు శ్రీకాంత్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి ...