Nizamabad
కామ దహనంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడటం పర్యావరణానికి ఎంతో ప్రమాదం : ఏతొండ రాజేందర్
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్, ఆర్య సమాజ్ సభ్యుల సమక్షంలో బోధన్ పోస్టాఫీస్ వద్ద నిర్వహించిన కామ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ...
పేకాట స్థావరంపై దాడి : 10 మంది పేకాటరాయుల అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపుగా పేకాట స్థావరంపై దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర ...
ధర్పల్లి : హోలీ సంబరాలు – సన్ సైన్ స్కూల్ విద్యార్థుల ఆనందోత్సాహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సన్ సైన్ స్కూల్ లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ ఇంజాపూర్ ...
నిజామాబాద్లో విషాదం: చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న అనే జాలరి చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ...
పోలీస్ స్టేషన్లలో సమాచార హక్కు చట్టం బోర్డుల ఏర్పాటుకు చెయ్యాలి – ఏసీపీకి వినతిపత్రం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయం వద్ద సమాచార హక్కు చట్టం (RTI) బోర్డులు ...
వర్ని : సత్యనారాయణపురంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామపంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య ...
అర్హత చూసుకొని మాట్లాడు అని ఎంపీ అరవింద్ ను హెచ్చరించిన యువజన కాంగ్రెస్ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే ...
టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడి: ₹80,000 విలువైన పిడిఎస్ బియ్యం స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా భోధన్ పట్టణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ బియ్యం గోదాంపై దాడి చేశారు. గురువారం నాడు నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ ...
ధర్పల్లి : ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుతో భాజపా శ్రేణుల విజయోత్సవ సంబరాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్, మెదక్, కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ...















