Nizamabad

వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు నిధుల మంజూరు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో MGNREGS నిధుల ద్వారా రూ.40 లక్షల అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. ఇందులో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20 ...

అర్ధరాత్రి హల్ చల్: పశువుల అక్రమ రవాణాపై హిందూ వాహిని ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోధన్ నుండి వస్తున్న డీసీఎం వాహనంలో పశువులను చట్టవ్యతిరేకంగా జహీరాబాద్ పశువుల వధశాలకు తరలిస్తున్నారని ...

రాత్రి వేళల్లో పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు – నిర్లక్ష్యంగా తిరిగే యువతకు కౌన్సిలింగ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ...

నిజామాబాద్, ఆర్మూర్ పట్టణాల్లో ఫుట్‌పాత్ అక్రమాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నిజామాబాద్ నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు ...

సిరికొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం సాయంత్రం సిరికొండ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించారు. సీపీ స్టేషన్‌లోని మొత్తం కార్యకలాపాలను సమీక్షించి, పోలీస్ స్టేషన్ పనితీరును, రిసెప్షన్ ...

బోధన్ రూరల్ CI పై క్రమశిక్షణ చర్యలు – ఛార్జ్ మెమో జారీ చేసిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ విజయ్ బాబు పై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట శ్రీ లక్ష్మీ ...

పిడిఎస్ బియ్యం మాఫియా: యదేశ్చగా ఆటోలలో వచ్చి కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పలు గ్రామాల్లో పిడిఎస్ బియ్యం మాఫియా కొనసాగుతోంది. కొన్ని చోట్ల లబ్ధి దారుల నుంచి కొందరు పిడిఎస్ బియ్యం కొనుగోలు చేసి ...

అక్రమంగా మొరం తవ్వకంపై టాస్క్ ఫోర్స్ దాడి: జేసిబి నాలుగు టిప్పర్లు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, శనివారం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ...

నారింజ రంగులో చంద్రుడు: హొలీ రోజు ఆకాశంలో అపూర్వ దృశ్యం.

|| దృశ్యం న్యూస్ || హొలీ పండుగ సందర్భంగా ప్రజలు ఉదయం నుంచి రంగులతో సందడి చేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆటపాటలతో ఉత్సాహంగా హోలీని జరుపుకున్నారు. అయితే సాయంత్రం ఫాల్గుణ ...

మొరం టిప్పర్లను అడ్డుకుని గ్రామస్థుల ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, వడ్డేపల్లి గ్రామంలో మొరం రవాణాపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ శివారులో మొరం తవ్వకాలు నిర్వహిస్తూ గ్రామ ప్రధాన ...