Nizamabad

ఎమ్మెల్యే ధన్ పాల్ నేతృత్వంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధన్ పాల్ శ్రీకారం చుట్టారు, 22వ మరియు 23వ డివిజన్లలో సీసీ రోడ్ మరియు బీటీ రోడ్ నిర్మాణానికి ...

నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునప్రారంభించండి : కార్మికులను ఆదుకోండి.

|| దృశ్యం న్యూస్ || ఆదివారం ఉదయం నిజామాబాద్ లోని TNGO భవన్ లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు, కోదండరాం MLC ని కలవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా నిజాం ...

అనాధ బాలల కోసం భవిష్యజ్యోతి ట్రస్ట్ ఏర్పాటు : పిల్లల విద్య, భవిష్యత్తే ట్రస్ట్ లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును ప్రగల్బంగా మార్పు చేయాలనే లక్ష్యంతో, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో “భవిష్యజ్యోతి ట్రస్ట్” ను ఏర్పాటు ...

పోలీస్ అమరవీరుల వారోత్సవాలు: పోలీస్ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను పోలీస్ కమిషనర్ ...

అశోక్ సాగర్‌లో మరో వ్యక్తి ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || అశోక్ సాగర్‌లో మరో బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది, గత వారం రోజుల క్రితమే నిజామాబాద్ వాసి ఆత్మహత్య చేసుకోగా, తాజాగా గురువారం రోజున నెహ్రునగర్ గ్రామానికి చెందిన ...

ఇమ్రాన్ ప్రతాప్, షేక్ వహీద్ సమావేశం: నిజామాబాద్ మైనార్టీ ప్రగతికి కొత్త దిశలు.

|| దృశ్యం న్యూస్ || ఆల్ ఇండియా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మరియు రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ తో నిజామాబాద్ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ వహీద్ ఢిల్లీలోని ...

నిజామాబాద్ లో పోలీస్ సంస్మరణ వారోత్సవాలు: పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్.

|| దృశ్యం న్యూస్ || పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను విధి నిర్వహణ కోసం త్యాగం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుని, పోలీస్ సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ...

నిజామాబాద్‌ జిల్లాలో నిబంధనల అమలు: పోలీస్ కమీషనర్ వెల్లడి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ పలు ముఖ్య సూచనలు చేసారు : అతిక్రమించిన వారిపై చట్టాల నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ...

పెండింగ్ ఫీజు రీయంబర్స్‌మెంట్ తక్షణం విడుదల చేయాలి : PDSU డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ విజ్ఞప్తి ...