Nizamabad

విద్యార్థి సంఘ నాయకుడిపై ఎస్ఐ దాడి: ఎస్ఐను సస్పెండ్ చేయాలంటూ ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో బోధన్ పట్టణ ఎస్ఐ హాబీబ్ ఖాన్ ...

దీపావళి టపాకాయల దుకాణదారులు పోలీస్ శాఖ నిబంధనలు పాటించాలి: లేదా కఠిన చర్యలు.

|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలను నెలకొల్పాలంటే సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాలని, టపాకాయల ...

నిజామాబాద్ : ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్|| తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల నూతన కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ...

బోధన్: రైల్వే గేటు సిగ్నల్ కారణంగా వాహనదారులకు ఇబ్బందులు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ గాంధీ పార్క్ వద్ద గూడ్స్ ట్రైన్ రావడంతో రైల్వే సిబ్బంది రైల్వే గేటు మూసివేశారు. అయితే ట్రైన్ ఈ గేటు దాటిన 20 ...

అనాధ శిశువుకి నామకరణం చేసి సంరక్షణ సంస్థకు అందజేసిన జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ప్రతిమరాజ్.

|| దృశ్యం న్యూస్ || గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన మైనర్ బాలిక గర్భంతో నిజామాబాద్ జి జి హెచ్ ఆసుపత్రిలో క్లిష్టమైన స్థితిలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిందని, ...

ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనాల పరిశీలన : AIPSU విద్యార్థి సంఘం డిమాండ్లు.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు బోధన్ పట్టణంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ( AIPSU ) అఖిల భారత యువజన సమాఖ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సాయికుమార్ ఆధ్వర్యంలో ...

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం : బోధన్‌లో రక్తదాన శిబిరం

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా, బోధన్ లోని రూరల్ సీఐ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ...

గ్రామంలో భయాందోళన కలిగించిన ఆవు : పలువురికి తీవ్ర గాయాలు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో గురువారం సాయంత్రం ఓ ఆవు గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది, గురువారం సాయంత్రం ఆవు గ్రామంలోని ప్రధాన ...

ఎంబీబీఎస్ 4వ సంవత్సరంలో బంగారు పతకం సాధించిన ఎన్. లావణ్య : అభినందించిన ప్రతిమ రాజ్

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఎన్. లావణ్య, ఫిబ్రవరి 2024లో జరిగిన పరీక్షలో తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఈఎన్టి సబ్జెక్టులో మొదటి ...