Nizamabad
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని గురుకుల పాఠశాల సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు, టివిఎస్ మోపెడ్ పై వెళుతున్న పల్లికొండ సాయిలు (45) ను ఢీకొనడంతో తీవ్ర ...
చిన్న మావుంది గ్రామం నుండి కుంటాల సోమన్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామిదిండి పాదయాత్ర ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చిన్నమావుంది గ్రామం నుండి కుంటాల సోమన్న, నెంబర్ 10 వారి శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామి దిండి పాదయాత్ర బుధవారం ...
గోల్డ్ మెడల్ సాధించిన సాయి ప్రసన్నను అభినందించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || SGF జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న ఎంపిక కావడంపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఘనంగా అభినందించారు. అక్టోబర్ 26, 27 తేదీలలో ...
యువకుడి అదృశ్యం : ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతపూర్ గ్రామానికి చెందిన కంటె సత్యసాయి (19) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి ...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యాభ్యాసంపై ఆందోళన : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోటగల్లీ ప్రభుత్వ బాలికల హై స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తీవ్ర ...
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధన్ పల్ మాట్లాడుతూ, హిందూ పండుగలలో ప్రతి ...
దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోండి : ఇంచార్జ్ సిపి సింధు శర్మ.
|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికి ఇంచార్జ్ సిపి సింధు శర్మ శుభాకాంక్షలు తెలియజేశారు, అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ...
మాజీ మార్కెట్ కార్యదర్శి శ్యామ్ సుందర్ మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని హుమ్నాపూర్ గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కార్యదర్శి శ్యామ్ సుందర్ ఆరోగ్యం బాగాలేక మృతి చెందడం జరిగింది, ...















