Nizamabad

2024-25 సంవత్సరం గాను ఉపాధ్యాయుల కొలువులకు దరఖాస్తులకు ఆహ్వానం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ద్వారా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ డైట్, నేరేడ్ మెట్, మరియు హైదరాబాద్ కళాశాలలకు అనుగుణమైన పోస్టుల కోసం అర్హత గల ...

వసతి గృహాలలో మౌలిక వసతులు పెంచాలని TSP విద్యార్థి సంఘం వినతి.

|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ మెజిస్ట్రేట్‌కు వినతి పత్రం సమర్పించిన TSP. తెలంగాణ స్టూడెంట్ పరిషత్ (TSP) నాయకులు బోధన్ డివిజన్ సబ్ మెజిస్ట్రేట్ ను కలసి వసతి గృహాల్లో ...

భక్తుల కోరికలు తీరుస్తున్నా స్వయంభు నందీశ్వరుడు : త్వరలోనే ప్రఖ్యాతి చెందుతుందని భక్తుల విశ్వాసం.

|| దృశ్యం న్యూస్ || భక్తుల కోరికలు తీర్చే ప్రకృతిసిద్ధమైన స్వయంభు  నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. గత శివరాత్రి రోజున ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామం అశోక సాగర్ సమీపంలోని ...

బాసర IIIT వరుస ఆత్మహత్యలపై విచారణ కమిటీ వెయ్యాలి : లాఠీచార్జికి కారణమైన సిఐను సస్పెండ్ చేయాలి

|| దృశ్యం న్యూస్ || బాసర IIIT లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సంబంధిత సంఘటనలకు గల కారణాలు తెలుసుకోవడానికి ...

ఇకపై ఆర్.టి.సి. కార్గోలో హోమ్ డెలివరీ సర్వీస్.

|| దృశ్యం న్యూస్ || ఉమ్మడి జిల్లా అయిన నిజామాబాద్ మరియు కామారెడ్డి ప్రజలకు తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి. కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్.టి.సి. కార్గోలో గత వారం రోజులుగా ...

భీంగల్ పట్టణంలో రోడ్లపై మట్టిని తొలగించే చర్య : భక్తుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణం లోని స్థానిక మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో రోడ్లపై ఉన్న మట్టిని తొలగించేందుకు ప్రత్యేక వాహనం ఉపయోగించబడింది. ఈ చర్య ముఖ్యంగా భక్తుల ...

ధర్పల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రం గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలు కాంగ్రెస్ మండల ...

నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పోలీస్ లైన్ పాఠశాలలు సందర్శన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పోలీస్ లైన్ ప్రాంతంలోని ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలలను ఈ రోజు సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులతో ఇంటరాక్షన్ జరిపి ...

సిఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జానకంపేట్ గ్రామ పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సిఎం రేవంత్ రెడ్డి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జిల్లా ...

సత్యనారాయణపురంలో దొంగతనాలు: రెండు షాపులకు భారీగా నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం అర్ధరాత్రి దొంగతనాలపై అలజడి నెలకొంది. ఈ ఘటనలో కొంతమంది దొంగలు రాడ్లతో షట్టర్లను ధ్వంసం చేసి ...