Nizamabad Updates
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద స్థాయిలో సబ్ ఇన్స్పెక్టర్ల (SI) బదిలీలు.
|| దృశ్యం న్యూస్ || జోన్–II బాసరకు సంబంధించిన ఈ బదిలీలు, కొత్త పోస్టింగ్ల ఆర్డర్లు Z.O No.453/2025 ప్రకారం రామగుండం పోలీస్ కమిషనర్, ఐ/సీ డీఐజీ జోన్–II బాసర ద్వారా విడుదలయ్యాయి. ...
బోధన్ నుండి బడాపహాడ్ – గాంధారి వరకు బస్సు సర్వీస్ పునఃప్రారంభంపై విజ్ఞప్తి.
|| దృశ్యం న్యూస్ || బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్వనాథ్ను పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కొండలవాడి శంకర్ కలిసి బోధన్ ...
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి : సీపీ పి. సాయి చైతన్య
|| దృశ్యం న్యూస్ || స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలన్నారు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను ...
అలీ సాగర్ వాటర్ ఫీడర్ లైన్ లీకేజ్ – నగరానికి తాత్కాలికంగా త్రాగునీటి సరఫరా నిలిపివేత.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: అలీ సాగర్ వాటర్ ఫీడర్ లైన్ అశోక్ సాగర్ వద్ద లీకేజీ ఏర్పడటంతో నగరంలో కొన్ని ప్రాంతాలకు తాత్కాలికంగా త్రాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మున్సిపల్ అధికారులు ...
అంగన్వాడి కేంద్రం నుండి అక్రమ బియ్యం తరలింపు – కేసు నమోదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ 3వ నెంబరు అంగన్వాడి కేంద్రం నుండి అక్రమ బియ్యం తరలింపు ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల ...
ధర్పల్లి ఎస్ఐ కళ్యాణిని ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్కు కొత్తగా నియమితులైన ఎస్ఐ కళ్యాణిని బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కళ్యాణి మాట్లాడుతూ ...
నిజామాబాద్లో 75 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం – టాస్క్ ఫోర్స్ ఆపరేషన్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడితో అక్రమ రవాణాను అడ్డుకున్నారు, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, ACP శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ...
నిజామాబాద్: బెల్ట్ షాపుపై దాడి – 18,590/- రూపాయలు విలువైన మద్యం పట్టివేత.
|| దృశ్యం న్యూస్ || మంగళవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుపై పోలీసులు దాడి నిర్వహించారు. ఇది MLC ఎన్నికల కోడ్ ప్రకారం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనగా గుర్తించబడింది. నిజామాబాద్ ...
ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందిన వ్యక్తి : కేసు నమోదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ రమేశ్ అందించిన సమాచారం ప్రకారం, సోమవారం తెల్లవారుజామున మహమ్మద్ కాశీం ( 71 ) S /O సాయబ్ హుస్సేన్ అనే ...















