Nizamabad police

బోధన్ – సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై యువత ఆవేదన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యపై తెలుగు యువత మరియు హిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ...

బంగారం చోరీ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు – కరాటే రమేష్ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగిన బంగారం చోరీ ఘటనపై పోలీస్ శాఖ నిశ్శబ్దంగా ఉండటంపై ముదిరాజ్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత ...

నిజామాబాద్‌లో పేకాట స్థావరాలపై CCS టీం మెరుపు దాడి – 16 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో CCS SI గోవింద్, SI మహేష్ ...

సైబర్ నేరగాళ్లపై పి.డి యాక్ట్ నమోదు – చెంచల్గూడ జైలుకు తరలింపు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరుద్యోగ యువతను అధిక వేతనాలతో విదేశీ ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపి సైబర్ నేరాలకు బలవంతం చేయిస్తున్న ...

నిజామాబాద్‌లో తెలంగాణ గవర్నర్ పర్యటన: బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ రోజు డిచ్పల్లి వద్ద గల తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ద్వితీయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ ...

సిరికొండ ఎస్సైగా మామిడి కళ్యాణి బాధ్యతల స్వీకరణ – చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం నాడు మామిడి కళ్యాణి ఎస్సైగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతలు ...

త్రివేణి సంగమం వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద ఉన్న ప్రసిద్ధ త్రివేణి సంగమం ఘాట్ వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ...

వృద్ధురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం సాయంత్రం పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద వృద్ధురాలు యాదమ్మ తన గోడును చెప్పేందుకు ఎదురు చూస్తుండగా, కార్యాలయానికి వస్తున్న ...

13 మంది VDC సభ్యులకు 5 సంవత్సరాల జైలు శిక్ష – చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే శిక్ష అనివార్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా: గ్రామ అభివృద్ధి కమిటీల (VDC) పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే వారి ఆగడాలకు ఇక చరమగీతం పలికేలా నిజామాబాద్ పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లా ...

ఆవులకు మత్తు మందు ఇచ్చి దొంగిలిస్తున్న ముఠా అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ కమిషనరేట్‌ పరిధిలో ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమీషనర్ పి. సాయి ...