Nizamabad District

కొడాలి కిషోర్ ని సన్మానించిన తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రయివేట్ పాఠశాలల అధ్యక్షులు కొడాలి కిషోర్ ని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (TSP) జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ సన్మానించారు. ఈ సందర్భంగా TSP ...

ధర్పల్లి యువకునికి గ్రూప్ ఫోర్ ఉద్యోగం: కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మారిపెద్ది రాహుల్ S/o మరిపెద్ది రాజు, నిజామాబాద్ కలెక్టరేట్ ఎస్సీ కార్పొరేషన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక ...

ధర్పల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రం గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలు కాంగ్రెస్ మండల ...

సత్యనారాయణపురంలో దొంగతనాలు: రెండు షాపులకు భారీగా నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం అర్ధరాత్రి దొంగతనాలపై అలజడి నెలకొంది. ఈ ఘటనలో కొంతమంది దొంగలు రాడ్లతో షట్టర్లను ధ్వంసం చేసి ...

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని గురుకుల పాఠశాల సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు, టివిఎస్ మోపెడ్ పై వెళుతున్న పల్లికొండ సాయిలు (45) ను ఢీకొనడంతో తీవ్ర ...

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...

మోస్రా జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మోస్రా గ్రామంలోని ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలసి కాస్త సమయం గడిపారు, ఈ సందర్శనలో భాగంగా ...

బాధిత కుటుంబానికి CMRF చెక్కు అందచేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన బార్డవల్ సూత్ల బాయ్ కి CMRF చెక్కును వర్ని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ ...

యువకుడి అదృశ్యం : ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతపూర్ గ్రామానికి చెందిన కంటె సత్యసాయి (19) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి ...

వృద్ద మహిళ ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామానికి చెందిన వంకడి లాలూ బాయి (72) గత నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ...