Nizamabad District

విద్యార్థులకు విద్యా ప్రమాణాలను పెంపొందించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యా ...

జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించిన ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూర్బన్ ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించారు. గత సెప్టెంబర్ నెలలో కరీంనగర్‌లో నిర్వహించిన అంపైర్ ...

ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందం ఇటీవల చేపట్టిన పెట్రోలింగ్ ...

బాల్కొండ బస్టాండ్ దుస్థితి పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బాల్కొండ కేంద్రంలో పేరుకే ఉన్న బస్టాండ్ అనేక సంవత్సరాలుగా బస్సులు రాకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. 1991 ఫిబ్రవరిలో మాజి రోడ్లు, భవనాల శాఖ ...

మల్కాపూర్ గండి వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోస్ర గ్రామానికి చెందిన యువకుడు గురువారం ఉదయం నిజామాబాద్ వెళ్లడానికి బైక్ పై ప్రయాణం ...

నిజామాబాద్: పెట్రోల్ బంక్ ముందు మున్సిపల్ కార్మికుల నిరసన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ వద్ద గల ఇండియన్ ఆయిల్ బంక్ ముందు మున్సిపల్ చెత్త బండి కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారు తమ ...

జాతీయ లోక్ అదాలత్ ద్వారా 174 సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం – పోలీస్ కమీషనర్ వెల్లడి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా శనివారం సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం చేపట్టబడింది అని, ఈ సందర్భంగా ఇంచార్జీ పోలీస్ కమీషనర్ ...

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కమిటీ ఎన్ పి ఆర్ డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బోధన్, ఎడపల్లి మండలాల నుండి చలో హైదరాబాద్ మహాధర్నకు పెద్ద ...

చలో పార్లమెంట్ కార్యక్రమానికి బయలుదేరిన AIPSU నాయకులు.

|| దృశ్యం న్యూస్ || ఈనెల 28న AIPSU విద్యార్థి సంఘం, యువజన, కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ చలో పార్లమెంట్ పిలుపులో భాగంగా, AIPSU నిజామాబాద్ జిల్లా నాయకులు ...

ప్రభుత్వ భూమి కబ్జా : ఫిర్యాదుపై రెవెన్యూ అధికారుల కాలయాపన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో సర్వే నంబర్ 164/3 ఐ లో రెండు ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమిని ఓ ఓ.సీ మహిళకు కేటాయించడంపై ...