Nizamabad District
ధర్పల్లి మండలంలో స్కూటీ దహనం చేసిన గుర్తు తెలియని దుండగులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు స్కూటీకి నిప్పు పెట్టి దహనం చేసిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, ధనలక్ష్మి ...
ఆహార భద్రతా అధికారుల అలసత్వంపై ప్రజల ఆగ్రహం – సిరాజ్ ఉద్దీన్ లాంటి అధికారి కోసం ఎదురుచూపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆహార భద్రతా అధికారుల లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చే వరకు అధికారులు పట్టించుకోకుండా ఉండటం అసంతృప్తిని ...
తండ్రి దినకర్మ రోజే కొడుకు మృతి — ఒకే కుటుంబంలో రెండు ప్రాణనష్టాలతో గ్రామంలో తీవ్ర కలత.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఒక్కే కుటుంబంలో వరుస మృతులతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గత బుధవారం సాయంత్రం, సాయల్ల మల్లయ్య అనే వ్యక్తి ...
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి – రుద్రూర్ మండలంలో చోటుచేసుకున్న ఘటన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామానికి వెళ్లే మార్గంలో బుధవారం ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందిన వ్యక్తి మృతదేహం కన్పించడంతో కలకలం సృష్టించింది. రుద్రూర్ గ్రామానికి ...
ఎడపల్లి మండల కార్యాలయాల్లో ఎమ్యెల్యే ఆకస్మిక తనిఖీ: అధికారుల గైర్హాజరుపై చర్యలు తప్పవు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ (ఎంపిడిఓ) మరియు తహశీల్ధార్ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ ...
చిరుత సంచారం: భయాందోళనకు గురవుతున్న గ్రామస్థులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న కాలువ పరిసరాల్లో చిరుత కనిపించడంతో స్థానికులు ...
నిజామాబాద్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత విద్య కార్యక్రమం ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 15 మార్చి 2025 నుండి ...
జలాల్ పూర్ శ్రీ కృష్ణ మల్లన్నను దర్శించుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కృష్ణ మల్లన్న దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ...















