Nizamabad District News

ప్రాణాలు తీస్తున్న రహదారులపై వడ్ల కుప్పలు.. ప్రమాదంలో మహిళ మృతి, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో రహదారులపై ఆరబెట్టిన వడ్ల కుప్పలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పెగడపల్లి గ్రామ సమీపంలో రహదారిపై ఆరబెట్టిన వడ్ల కుప్పను ఢీకొని మూడు రోజుల ...

ధర్పల్లి ఎస్సైగా కే. వినయ్ బాధ్యతల స్వీకరణ..

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసిన సామ శ్రీనివాస్ సెలవుపై వెళ్లడంతో, ఆయన స్థానంలో కే. వినయ్ బదిలీపై బాధ్యతలు స్వీకరించారు. ఈ ...

ఎడపల్లిలో సెంటర్ లైటింగ్ నిలిచిపోవడంతో చీకట్లు.. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలపై ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఎడపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రూర్బన్ పథకం కింద ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ గత రెండు సంవత్సరాలుగా సరైన మరమ్మతులు లేక ...

తమ్ముడు జైలు పాలయ్యాడనే బాధతో అన్న ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తమ్ముడు జైలుకు వెళ్లిన బాధను తట్టుకోలేక క్షణిక ఆవేశంలో అన్న పురుగుల మందు సేవించి ఆసుపత్రిలో ...

ఎడపల్లిలో వారాంతపు సంత వేలంపాట – బుధవారం ఉదయం టెండర్ ప్రక్రియ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారాంతపు సంత నిర్వహణ హక్కుల కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. ప్రతి ...

ధర్పల్లిలో కాంతామణి హత్య కేసు – ఏసీపీ బి. ప్రకాష్ పరిశీలన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో కీలక కేసులపై పోలీసు దర్యాప్తు వేగం పెరిగింది. ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 11న జరిగిన కాంతామణి మహిళ హత్య ...

అక్రిడేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులే నన్ను సంప్రదించాలి – ఎమ్మార్వో తీరు వివాదం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) వ్యవహరించిన తీరు ప్రస్తుతం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశంపై సమాచారం తెలుసుకోవడానికి ...

ఉషశ్రీ విద్యానికేతన్ లో చిన్నారులపై దౌర్జన్యం? భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు దర్శనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం పరిధిలోని శాటపూర్–బొర్గం గ్రామాల శివారులో కొనసాగుతున్న ఉషశ్రీ విద్యానికేతన్ పాఠశాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజుల వసూళ్ల పేరుతో LKG, UKG, ...

సతీమణి సర్పంచ్‌ల స్థానంలో భర్తల హాజరు – మండల అధికారిక సమావేశంపై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో నిర్వహించిన అధికారిక సర్పంచ్‌ల సమావేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికైన మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు సమావేశానికి హాజరైన ఘటన ...