Nizamabad District News

ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గం రద్దు – సభ్యుల ఏకగ్రీవంగా కీలక నిర్ణయం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం పూర్తిగా రద్దయింది. 03/09/2025న ఎన్నికైన ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ కమిటీ ...

అనుమతులు లేని అక్రమ పరిశ్రమ – అధికారుల అవినీతి, నిర్లక్ష్యానికి బహిరంగ సాక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || ప్రభుత్వశాఖల అనుమతులు లేకుండానే అక్రమ పరిశ్రమ నిర్విరామంగా కొనసాగుతున్న వ్యవహారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో అధికారుల అవినీతి, నిర్లక్ష్య ధోరణికి స్పష్టమైన అద్దం ...

బాన్సువాడలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం కేసు – నిందిత తండ్రికి కఠిన కారాగార శిక్ష.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సంచలనం రేపిన కన్న కూతురిపై అత్యాచారం కేసులో నిందిత తండ్రికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ ...

నిజామాబాద్‌కు నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక – రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కుటుంబానికి పరామర్శ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రానున్నారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నేపథ్యంలో, ద్వాదశ ...

ట్రాక్టర్ బోల్తా – ఇద్దరు జిపి సిబ్బంది మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌ రాంపూర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా కల్దుర్కి–సిద్ధాపూర్ మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి ...

వ్యవసాయ భూముల దారి సమస్యకు పరిష్కారం – అధికారుల చొరవపై రైతుల హర్షం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో సర్వే నంబర్ 17 లో పెట్రోల్ బంక్ పక్కన ప్రహరీ గోడ నిర్మాణం వల్ల స్థానిక నివాస గృహాలు ...

ధర్పల్లి: అనుమతుల్లేకుండా మొరం త్రవ్వకాలు – సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని గోవింద్‌పల్లి గ్రామ చెరువులో అనుమతులు లేకుండా గత మూడు రోజులుగా జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో అక్రమంగా మొరం త్రవ్వకాలు కొనసాగుతున్న ఘటన ...

2025 నూతన సంవత్సర అమృతాదిత్య క్యాలెండర్ ఆవిష్కరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అమృతాదిత్య చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 2025 నూతన సంవత్సరపు క్యాలెండర్‌ను బోధన్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా ...