Nizamabad District Crime

ఒక్క రాత్రిలో మూడుచోట్ల దొంగల బీభత్సం – పోలీసుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలో వరుస దొంగతనాలు రైతులను కలవరపెడుతున్నాయి. ఒక్క రాత్రిలోనే మూడు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు బీభత్సం సృష్టించడం స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. ట్రాన్స్‌ఫార్మర్లలోని ...

పెన్షన్ డబ్బుల కోసం తల్లిని హతమార్చిన తనయుడు – కోటగిరిలో దారుణ ఘటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కోటగిరి గ్రామంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లిని క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం ...

మృత బాలిక ఆచూకీ లభ్యం – మహారాష్ట్రకు చెందిన బాలికగా గుర్తింపు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో గురువారం D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర సంచలనం ...