Nizamabad District

ఎడపల్లి: D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో ఉన్న D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం ...

గురుకుల ఉపాధ్యాయురాలి రాజీనామా – విద్యార్థినులపై దురుసు ప్రవర్తన ఆరోపణలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయురాలు పి.రజని విద్యార్థినుల ...

పంచాయతీ పాలకవర్గం సమావేశంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు కీలక తీర్మానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశం గ్రామ సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధకిషన్ గౌడ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాధన ...

బోధన్: అతివేగం – అక్రమ ఇసుక రవాణాతో మృత్యు కాండ: అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు శాపంగా మారింది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు హద్దులు దాటుతోంది. ఈ అక్రమాలపై కఠిన చట్టాలున్నా వాటి అమలు శూన్యం. అధికారులు ...

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా వేగవంతం – లబ్ధిదారుల్లో సంతోషం.

|| దృశ్యం న్యూస్ || పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇటీవల వరుస భారీ వర్షాల ప్రభావంతో మంజీర నది పరివాహక ప్రాంతాలు అయిన బోధన్–బాన్సువాడ ...

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించిన బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయిశివ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ప్రసిద్ధ జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయిశివ తన బంధుమిత్రులతో ...

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం – నిర్మాణం నిలిపివేసిన అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పరిధిలోని జానకంపేట్ గ్రామ శివారులో అశోకసాగర్ ఉద్యానవనం ముందు అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. సరైన నిర్మాణ అనుమతులు లేకుండా వాణిజ్య ...

ధర్పల్లి మండలంలో స్కూటీ దహనం చేసిన గుర్తు తెలియని దుండగులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు స్కూటీకి నిప్పు పెట్టి దహనం చేసిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, ధనలక్ష్మి ...

ఆహార భద్రతా అధికారుల అలసత్వంపై ప్రజల ఆగ్రహం – సిరాజ్ ఉద్దీన్ లాంటి అధికారి కోసం ఎదురుచూపు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆహార భద్రతా అధికారుల లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చే వరకు అధికారులు పట్టించుకోకుండా ఉండటం అసంతృప్తిని ...

తండ్రి దినకర్మ రోజే కొడుకు మృతి — ఒకే కుటుంబంలో రెండు ప్రాణనష్టాలతో గ్రామంలో తీవ్ర కలత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఒక్కే కుటుంబంలో వరుస మృతులతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గత బుధవారం సాయంత్రం, సాయల్ల మల్లయ్య అనే వ్యక్తి ...