Nizamabad accident
రుద్రూర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ, 20 మందికి పైగా గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్ర శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాన్సువాడ నుంచి బోధన్ వైపు వెళ్తున్న TS 22 T ...
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, విశాల్ రెడ్డి కారులో హైదరాబాద్ నుండి ఇచ్చోడకు వెళ్తుండగా రోడ్డు ...
ప్రమాదవశాత్తు అంబులెన్స్ బోల్తా : డ్రైవర్ కి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎమ్మేసి ఫారం వద్ద అంబులెన్స్ బోల్తా కొట్టింది. నిజామాబాద్ నుండి బోధన్ వైపుగా వెళుతున్న సమయంలో మరొక వాహనాన్ని తప్పించబోయి ప్రైవేట్ ...








