Nizamabad
ధర్పల్లి: ఎన్నికల్లో డీజేలకు పూర్తిగా నిషేధం – పోలీసుల హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో డీజే వినియోగంపై అధికారాలు కఠినంగా నిషేధం విధించారు. శుక్రవారం రోజున ధర్పల్లి మండల కేంద్రంలో డీజే ఓనర్లతో సిఐ మరియు ఎస్ఐ ...
ధర్పల్లి: రోడ్డు ప్రమాద దుర్ఘటనలో గౌరారం గ్రామ యువకుడు మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన బోదాసు రాజమణి తన కుమారుడు బోదాసు రాజేష్ (17) విషయంలో పోలీసులకు ఫిర్యాదు ప్రకారం. తన కుమారుడు ...
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – రైతులకు అండగా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘన్పూర్ మండలం శాలిపేట్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ...
ధర్పల్లి మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గుడి తండాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ...
నిజామాబాద్లో అదృశ్యమైన గిరిజన పాఠశాల విద్యార్థుల ఆచూకీ లభ్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ...
బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) బీసీ రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు – సంజయ్ తల్లారే
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: అక్టోబర్ 18న జరుగనున్న బీసీ రాష్ట్ర బంద్కు బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈరోజు సుభాష్నగర్లోని జిల్లా కార్యాలయంలో విలేకరుల ...
క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణం: ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన క్రీడా మైదానాలు లేని పరిస్థితిలో కూడా, ఇందూరు క్రీడాకారులు తమ ప్రతిభ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారని ...
నిజామాబాద్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక – రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కుటుంబానికి పరామర్శ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రానున్నారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నేపథ్యంలో, ద్వాదశ ...
ఎడపల్లి: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించిన ఎంఐఎం పార్టీ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఇటీవల ఎన్నుకున్న నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు రహీం అలీ పార్టీ శ్రేణులతో కలిసి ...















