municipal commissioner

మెదక్ కోర్టు భవనాల ఆస్తిపన్ను పూర్తిగా చెల్లింపు – జిల్లా జడ్జికి మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ కోర్టు భవనాలకు సంబంధించి 1.70 కోట్లు (1,70,42,046 రూపాయలు) ఆస్తిపన్ను బకాయిలను పూర్తిగా చెల్లించినందుకు జిల్లా జడ్జి లక్ష్మీ శారదకు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ...

నిజామాబాద్ : ఆస్తి పన్ను సేకరణపై సమీక్షా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆస్తి పన్ను సేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పన్ను సేకరణ విషయంలో అధికారులకు, సిబ్బందికి ఎదురైన సందేహాలను ...

బోధన్ : ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం – ప్రత్యేక వేడుకలు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వినాయక్ నగర్ లో శనివారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. ఉదయ పంతులు ఆధ్వర్యంలో జరిగిన ...

నగరంలోని అక్రమాలను తొలగించండి ఎమ్మెల్యే ధన్ పాల్ అధికారులతో సమీక్షా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, చెత్త సేకరణ, అక్రమ నిర్మాణాలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ...