medak

హోలీ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందపు రంగులు నింపాలి – మెదక్ ఆర్డీవో రమాదేవి.

|| దృశ్యం న్యూస్ || ఈ హోలీ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం, సంతోషం నింపాలని మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. శుక్రవారం హోలీ వేడుకలు మెదక్ ఆర్డీవో క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ...

మెదక్ అభివృద్ధికి సమన్వయంతో ముందుకెళ్లాలి – ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్యెల్యే ...

జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ఏఎన్ఎంలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ...

మెదక్‌లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గానికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసింది అని, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి ...

స్థలాల క్రమబద్దీకరణ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్, ...

తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకున్న మెదక్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని సోమవారం దర్శించుకున్నారు. కలియుగ ...

మెదక్ : ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం చూపాలి – కలెక్టర్ రాహుల్ రాజ్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం ...

మెదక్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం – ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల ...

మెదక్ : రోజువారి మెనూని ఖచ్చితంగా అమలు చేయాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ...

మెదక్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సీఈఓ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ ఎల్లయ్య, కార్యాలయంలో ...