Medak Parliament

అధిష్టానం నిర్ణయమే ఫైనల్ – నీలం మధు ముదిరాజ్

|| దృశ్యం న్యూస్ || మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కీలక వ్యాఖ్యలు. డీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అని ...

తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలి: నీలం మధు.

|| దృశ్యం న్యూస్ || విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తన ...

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ని పరామర్శించిన బిజెపి నాయకులు.

|| దృశ్యం న్యూస్ || కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తండ్రి ఇటీవల మృతిచెందిన వార్తను తెలుసుకుని బిజెపి నాయకులు భూపేంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హర్యానా రాష్ట్రంలోని జమాల్ పూర్ గ్రామంలోని వారి ...

కార్యకర్తలే పార్టీకి ఆయువు: మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం.

|| దృశ్యం న్యూస్ || కార్యకర్తల శ్రమే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేందుకు కారణమైంది అని వారు లేకపోతే పార్టీయే లేదని, గాంధీ భవన్‌లో మంగళవారం టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ...

మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన నీలం మధు.

|| దృశ్యం న్యూస్ || గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కండిడేట్ నీలం మధు సోమవారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని ...

ఏఐసీసీ తెలంగాణ నూతన ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను మర్యాద పూర్వకంగా కలసిన నీలం మధు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎఐసీసీ (ఆలిండియా కాంగ్రెస్ కమిటీ) కొత్త ఇంచార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ నీలం ...

దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ : ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి.

|| దృశ్యం న్యూస్ || ఇస్నాపూర్‌లో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి భక్తులకు ఆశీర్వాదం అందించారు. మెదక్ ...