medak

బాలికపై లైంగిక దాడి కేసు: నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1 లక్ష జరిమానా.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన గణిత ఉపాధ్యాయుడికి మెదక్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు ...

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ సమీక్ష – అదనపు ఎస్పీ ఎస్. మహేందర్.

|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి పరేడ్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ హాజరై పరేడ్‌ను ...

అనిశా వలలో మెదక్‌లో TGSPDCL డివిజనల్ ఇంజనీర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా TGSPDCL డివిజన్‌కి చెందిన డివిజనల్ ఇంజనీర్ షేక్ చాంద్ షరీఫ్ బాషా రూ.21,000/- లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ...

అధికారుల సమీక్ష సమావేశంలో మైనంపల్లి రోహిత్ రావు: ప్రజలకు ఇబ్బంది రాకుండా పనులు వేగవంతం చేయాలి.

|| దృశ్యం న్యూస్ || జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్ నాగేష్ సహా సంబంధిత అధికారుల సమీక్ష సమావేశం శుక్రవారం కలెక్టర్ ...

డ్రగ్స్ రహిత మెదక్ జిల్లా లక్ష్యంగా అధికారుల కదలికలు – కలెక్టర్, ఎస్పీ సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులతో సమావేశమై డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు సమక్షంలో జరిగిన ఈ ...

మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో మహిళపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడు పకీరానాయక్‌కు కోర్టు జీవిత ఖైదు మరియు రూ.15,000 జరిమానా విధించింది. ఈ ఘోర సంఘటన ...

గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్ల జీతాలు తక్షణం విడుదల చేయాలి – యూఎస్ఎఫ్ఐ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్ల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జగన్ డిమాండ్ చేశారు. సమ్మె ...

మెదక్ జిల్లా పోలీస్ అధికారులకు ఎన్నికల నియమావళి పై శిక్షణ – జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళి అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర ...

ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి సమగ్రమైన శిక్షణ అవసరం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి సమగ్రమైన అవగాహన అవసరమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ...

మెదక్‌లో ప్రజాదర్బార్ వాయిదా – ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రకటన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రారంభించిన ప్రజాదర్బార్ కార్యక్రమం నేడు వాయిదా పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మెదక్ ...