Maths Exam
పదవ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది: అదనపు కలెక్టర్ నగేష్.
—
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా లో 4వ రోజు పదవ తరగతి గణితం పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. జిల్లాలోని 68 పరీక్షా కేంద్రాల్లో ...






