Local News

దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో సోమవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేశారు. గ్రామానికి చెందిన సంతోష్ పని ...

గుర్తు తెలియని మృతదేహం లభ్యం : నెల రోజుల క్రితం మరణించి ఉండవచ్చు అని అనుమానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామ శివారులో గల బ్రిడ్జి వద్ద కూలినస్థితిలో ఓ మృతదేహం లభించింది. ఈ రోజు మధ్యాహ్నం బొల్లాపల్లి నాగరాజు ఎడపల్లి గ్రామ సెక్రటరీ ...

అశోక్ సాగర్‌లో మరో వ్యక్తి ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || అశోక్ సాగర్‌లో మరో బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది, గత వారం రోజుల క్రితమే నిజామాబాద్ వాసి ఆత్మహత్య చేసుకోగా, తాజాగా గురువారం రోజున నెహ్రునగర్ గ్రామానికి చెందిన ...

ట్రాన్స్ఫార్మర్ల కాయిల్స్ చోరీ: దుండగుల దాడి.

|| దృశ్యం న్యూస్ || పోతంగల్ మండలంలోని సబ్ స్టేషన్ పరిధిలోని జల్లాపల్లి, లింగపూర్ గ్రామాల శివారులో రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ క్షేత్రాలలోని ట్రాన్స్ఫార్మర్ల కాపర్ కాయిల్స్ ను ...