Local News
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి – రుద్రూర్ మండలంలో చోటుచేసుకున్న ఘటన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామానికి వెళ్లే మార్గంలో బుధవారం ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందిన వ్యక్తి మృతదేహం కన్పించడంతో కలకలం సృష్టించింది. రుద్రూర్ గ్రామానికి ...
వర్ని మండలంలో విషాదం: ఈత నేర్చుకుంటుండగా బాలుడు మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు బర్దవాల్ తాన్ సింగ్ S/o రామ్ చంద్ గురువారం ఉదయం స్నేహితులతో కలిసి ...
పంట కాలువలో మహిళ మృతదేహం – దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మీ (35) ఏప్రిల్ 1, 2025 సాయంత్రం నిజామాబాద్ వెళ్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లింది అని, అయితే ...
నిజామాబాద్: చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో గుర్తు తెలియని చిన్నారి మృతదేహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలోని శుక్రవారం సాయంత్రం పాలిటెక్నిక్ ప్రహరీ గోడ పక్కన ఓ చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో రెండు సంవత్సరాల చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో స్థానికుల్లో తీవ్ర ...
నూతనంగా భాద్యతలు స్వీకరించిన ఎమ్మార్వోను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || పిట్లం మండల తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వోకు జుక్కల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ...
వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు నిధుల మంజూరు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో MGNREGS నిధుల ద్వారా రూ.40 లక్షల అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. ఇందులో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20 ...
అర్ధరాత్రి హల్ చల్: పశువుల అక్రమ రవాణాపై హిందూ వాహిని ఆందోళన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోధన్ నుండి వస్తున్న డీసీఎం వాహనంలో పశువులను చట్టవ్యతిరేకంగా జహీరాబాద్ పశువుల వధశాలకు తరలిస్తున్నారని ...
రుద్రూర్ విద్యుత్ శాఖ అధికారులకు ఏఏఓ ఆఫీసర్ శివాజీ సూచనలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని విద్యుత్ శాఖ కన్స్యూమర్ ఆఫీసులో ఏఏఓ ఆఫీసర్ శివాజీ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఫీల్డ్ వర్క్కు ...
నసురుల్లాబాద్ చెరువులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం.
|| దృశ్యం న్యూస్ || సోమవారం ఉదయం నసురుల్లాబాద్ చెరువులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభించింది. లభించిన మృతదేహం యొక్క వివరాలను పోలీసులు తెలియచేసారు. వయస్సు: 30 నుండి ...
నిజామాబాద్లో విషాదం: చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న అనే జాలరి చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ...















