local leaders
బోధన్లో మాజీ ఎమ్మెల్యే మహమ్మాద్ షకీల్ ఆమేర్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మహమ్మాద్ షకీల్ ఆమేర్ ఈ రోజు సాయంత్రం తన స్వగృహానికి విచ్చేసారు. గత కొన్ని రోజులుగా ...
తాహాసిల్దార్ శాంతను ఘనంగా సన్మానించిన వాడి గ్రామ వీడిసి సభ్యులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం తాహాసిల్దార్ టి. శాంతను వాడి గ్రామానికి చెందిన వీడిసి (గ్రామ అభివృద్ధి కమిటీ) సభ్యులు బుధవారం తాహాసిల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ...
సంగారెడ్డి: వెండికోల్ గ్రామంలో సిసి రోడ్ల ప్రారంభోత్సవం.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామంలోని సిసి రోడ్లకు మంత్రి దామోదర్ రాజనర్సింహా 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ...
గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ మండలం కొంటూరు చెరువు వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగమ్మ తల్లి జాతరలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. ...
మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మదేవేందర్ రెడ్డి వనదుర్గామాత దర్శనం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మదేవేందర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఏడుపాయల జాతర సందర్భంగా వనదుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ...
నిజామాబాద్ రూరల్ ప్రాంత అభివృద్ధికి 250 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూరల్ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 250 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన శంకుస్థాపన ...















