local leaders

బోధన్‌లో మాజీ ఎమ్మెల్యే మహమ్మాద్ షకీల్ ఆమేర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మహమ్మాద్ షకీల్ ఆమేర్ ఈ రోజు సాయంత్రం తన స్వగృహానికి విచ్చేసారు. గత కొన్ని రోజులుగా ...

తాహాసిల్దార్ శాంతను ఘనంగా సన్మానించిన వాడి గ్రామ వీడిసి సభ్యులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం తాహాసిల్దార్ టి. శాంతను వాడి గ్రామానికి చెందిన వీడిసి (గ్రామ అభివృద్ధి కమిటీ) సభ్యులు బుధవారం తాహాసిల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ...

సంగారెడ్డి: వెండికోల్ గ్రామంలో సిసి రోడ్ల ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామంలోని సిసి రోడ్లకు మంత్రి దామోదర్ రాజనర్సింహా 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ...

గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ మండలం కొంటూరు చెరువు వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగమ్మ తల్లి జాతరలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. ...

మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మదేవేందర్ రెడ్డి వనదుర్గామాత దర్శనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మదేవేందర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఏడుపాయల జాతర సందర్భంగా వనదుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ...

మాజీ కౌన్సిలర్ బెండల నిర్మల కుటుంబ సభ్యులను పరామర్శించిన పద్మాదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ బెండల నిర్మల మామ అయిన రిటైర్డ్ టీచర్ బెండల హన్మంతు ఇటీవల మరణించిన విషయాన్ని తెలుసుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ...

బస్వాపూర్ గ్రామంలో దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

|| దృశ్యం న్యూస్ || కోటగిరి మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దత్త జయంతి సందర్భంగా ఆదివారం దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ...

అగ్ని ప్రమాదంలో నివాసం కోల్పోయిన మాలగుట్ట వృద్దురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, దర్పల్లి మండల కేంద్రంలో మాలగుట్ట గోసంగి కాలనీలో సంపంగి సాయమ్మ అనే వృద్దురాలి నివాసపు గుడిసె ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కావడంతో ఆమె కుటుంబం ...

మార్కెట్ ఛైర్మెన్ సురేష్ కులకర్ణిని సన్మానించిన బ్రాహ్మణ సంఘం సభ్యులు.

|| దృశ్యం న్యూస్ || వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ కులకర్ణిని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ మరియు బ్రాహ్మణ సంఘం సభ్యులు ఘనంగా ...

నిజామాబాద్ రూరల్‌ ప్రాంత అభివృద్ధికి 250 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూరల్ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 250 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన శంకుస్థాపన ...