local governance

మెదక్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత పర్యటన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో రాహుల్ రాజ్ రాబోయే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించి పలు స్థలాలను పరిశీలించారు. ...

సత్యనారాయణపురంలో గ్రామపంచాయతీ పన్నుల వసూలు కోసం తగు చర్యలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ఇంటి పన్నులు, కులాయి పన్నులు, వృత్తి వ్యాపార పన్నులు సమయానికి చెల్లించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి ...

ముస్సోరిలో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అకాడమిలో రాహుల్ రాజ్ ఉపన్యాసం.

|| దృశ్యం న్యూస్ || ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (NCGG) ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సివిల్ సర్వెంట్‌లకు ...

బాల్కొండ బస్టాండ్ దుస్థితి పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బాల్కొండ కేంద్రంలో పేరుకే ఉన్న బస్టాండ్ అనేక సంవత్సరాలుగా బస్సులు రాకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. 1991 ఫిబ్రవరిలో మాజి రోడ్లు, భవనాల శాఖ ...

మహిళా సంఘాల డబ్బులతో అవినీతిమయం : ప్రభుత్వ ఉద్యోగి ఉచ్చులో మహిళలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో మహిళా సంఘాల డబ్బులు అధికారులు అవినీతిమయంగా లబ్ది పొందిన విషయానికి సంబంధించిన ఆరోపణలు స్థానికుల్లో విపరీతంగా చర్చ కొనసాగింది, ప్రభుత్వ ఉద్యోగి ...

నిజాయితీకి నిలువెత్తు ఆలోచన : గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు అంటున్న గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చిన క్షణాల్లో పరిష్కారం అందిస్తూ గ్రామ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ...

ఎమ్మెల్యే ధన్ పాల్ నేతృత్వంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధన్ పాల్ శ్రీకారం చుట్టారు, 22వ మరియు 23వ డివిజన్లలో సీసీ రోడ్ మరియు బీటీ రోడ్ నిర్మాణానికి ...

గాడి తప్పుతున్న గ్రామల పాలన వ్యవస్థ : ఎన్నికల కోసం ఎదురు చూపులు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణలో స్థానిక సర్పంచ్ ఎన్నికల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సర్పంచ్ పదవీ కాలం గత ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన నేపథ్యంలో, ప్రజలు ...

ఇమ్రాన్ ప్రతాప్, షేక్ వహీద్ సమావేశం: నిజామాబాద్ మైనార్టీ ప్రగతికి కొత్త దిశలు.

|| దృశ్యం న్యూస్ || ఆల్ ఇండియా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మరియు రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ తో నిజామాబాద్ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ వహీద్ ఢిల్లీలోని ...