local authorities
ప్రమాదానికి గురై గుర్తుతెలియని వ్యక్తి మృతి : వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రమైన జాకోర చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి బాన్సువాడ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ గుర్తు తెలియని ...
సామాన్య ప్రజలకు అధిక ఆర్థిక భారం కలిగిస్తున్న ఇసుక ధర : పలు విధి విధానాల వల్ల అధిక ధర.
|| దృశ్యం న్యూస్ || ఇసుకను ప్రస్తుతం కొనుగోలు చెయ్యలనుకునే సామాన్య ప్రజలకు గణనీయమైన కష్టాలను తెచ్చిపెడుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మంజీర పరివాహక ప్రాంతమైన సిద్ధపూర్ మరియు ఖండ్గావ్ గ్రామాల ...
అక్రమంగా డంపు చేసిన 50 ట్రాక్టర్ల ఇసుక స్వాధీనం.
||దృశ్యం న్యూస్ || పోతంగల్ మండలంలోని కోడిచార్ల గ్రామం వద్ద మంజీరా వాగు వైపు వెళ్లే రహదారిపై 50 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా డంపు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సమాచారం ...
బోధన్ మండలంలో నల్లమట్టి అనుమతులతో అక్రమ ఇసుక రవాణా.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ నుండి పెగడపల్లి గ్రామనికి వెళ్లే మార్గంలో ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు సమాచారంతో స్థానిక ఎమ్మార్ఓను సంప్రదించగా నల్లమట్టి అనుమతులతో బర్దిపూర్ వాగు ...
కుక్కలు తినే పళ్లెంల్లో వడ్డన: బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ప్రముఖ అతిథి బార్ అండ్ రెస్టారెంట్లో శుక్రవారం జరిగిన ఒక ఘటన స్థానిక కస్టమర్లకు విస్మయానికి గురిచేసింది. ...
వరుస విధికుక్కల దాడులతో గ్రామస్తులలో భయాందోళన.
|| దృశ్యం న్యూస్ || వీధి కుక్కలు చేస్తున్న వరుస దాడులు, ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంపు గ్రామంలోని ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది. మంగళవారం గ్రామంలో ఓ వ్యక్తిపై కుక్కలు విచక్షణ ...











