Legal Awareness

లోక్ అదాలత్‌ – ప్రజలకు త్వరిత న్యాయం అందించే అద్భుత అవకాశం : జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు,

|| దృశ్యం న్యూస్ || మెదక్: లోక్ అదాలత్ ప్రజలకు త్వరగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందించే విలువైన వేదిక అని. ఈ నెల 15వ తేదీన జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను ...

మెదక్: జాతీయ మెగా లోక్-అదాలత్‌లో 2446 కేసుల రాజీ: 106 సైబర్ క్రైమ్ బాధితులకు న్యాయం.

|| దృశ్యం న్యూస్ || జాతీయ మెగా లోక్-అదాలత్‌లో భాగంగా మెదక్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 2446 కేసుల పరిశీలన జరిగింది. ఈ కేసుల్లో ఐ.పి.సి & BNS ...

మెదక్: రాజీ మార్గమే రాజమార్గం – 13న జాతీయ మెగా లోక్ అదాలత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోర్టుల ...

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. “సివిల్ రైట్స్ డే” అమలు చేస్తూ, బాధితులకు ...

మెదక్ భవిత కేంద్రానికి తిరిగి విద్యుత్ కనెక్షన్ – జిల్లా న్యాయ సేవా సంస్థ సహకారం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి P.లక్ష్మి శారద ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ మరియు ...

బోధన్ : కోర్ట్ జరిమానా మించి వసూలు || బాధితుల ఆందోళన || DRUSHYAM NEWS.

|| దృశ్యం న్యూస్ || బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. న్యాయమూర్తులు రాజీ మార్గమే ఉత్తమ మార్గమని సూచిస్తుండగా, లోకాదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని ప్రజలకు ...

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – మెదక్ జిల్లా ఎస్పీ సూచన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలకు జాతీయ లోక్ అదాలత్ గురించి అవగాహన కల్పిస్తూ, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివాదాలు ...

జాతీయ లోక్ అదాలత్ – కేసుల పరిష్కారానికి అద్భుతమైన అవకాశం. : ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || జాతీయ లోక్ అదాలత్ వివాదాలను త్వరగా పరిష్కరించుకునే ఉత్తమ మార్గం అని, వివాదాలు సంవత్సరాల తరబడి కొనసాగకుండా రాజీ ద్వారా శాంతియుతంగా ముగించుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం ...

మెదక్ : జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్.

|| దృశ్యం న్యూస్ || జాతీయ న్యాయసేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం ఈనెల 8వ తేదీన మెదక్ జిల్లా అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ ...

ధర్పల్లి : బాల్య వివాహ్ మూక్త్ అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో గల కేజీవీబీ బాలికల పాఠశాలలో బుధవారం బాల్య వివాహాలను నిరోధించడంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ...