Legal Action

బోధన్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తులకు జైలుశిక్ష.

|| దృశ్యం న్యూస్ || 2018 శాసనసభ ఎన్నికల సమయంలో బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలీసులపై, ప్రజలపై కొందరు దురుసుగా ప్రవర్తిస్తూ, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను అటకాయించారు. దీనిపై ...

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు – 168 మందిపై కేసులు.

|| దృశ్యం న్యూస్ || మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. గత మూడు రోజులలో 168 ...

సత్యనారాయణపురంలో గ్రామపంచాయతీ పన్నుల వసూలు కోసం తగు చర్యలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ఇంటి పన్నులు, కులాయి పన్నులు, వృత్తి వ్యాపార పన్నులు సమయానికి చెల్లించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి ...

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత – దౌల్తాబాద్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే ...

ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి : ముగ్గురికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఏతొండ గ్రామానికి చెందిన సాంగి యాదవ్ కుటుంబం బైక్ పై బయలుదేరి బీర్కూర్ నుండి ఏతొండ గ్రామనికి ప్రయాణం చేస్తున్న సమయంలో ...

మహిళలను వేధించిన ఆకతాయిలను రెండు రోజుల రిమాండ్.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ కొత్త బస్టాండ్ వద్ద మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను షీ టీం సిబ్బంది పట్టుకున్నారు. మహిళలను వేధిస్తున్న యువకులపై సమాచారం అందుకున్న షీ టీం ...

అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిన అడిగే నాధుడే లేడు : ఓ నూతన హోటల్ నిర్వహకం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులోని స్ప్రింగ్ హోటల్ నిర్వహకులు కొందరు ప్రముఖుల అండతో అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిస్తున్నారు, హోటల్ యజమానులు తమ ...

ప్రభుత్వ భూమి కబ్జా : ఫిర్యాదుపై రెవెన్యూ అధికారుల కాలయాపన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో సర్వే నంబర్ 164/3 ఐ లో రెండు ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమిని ఓ ఓ.సీ మహిళకు కేటాయించడంపై ...