Kotagiri news

అక్రిడేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులే నన్ను సంప్రదించాలి – ఎమ్మార్వో తీరు వివాదం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) వ్యవహరించిన తీరు ప్రస్తుతం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశంపై సమాచారం తెలుసుకోవడానికి ...

కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువకుడికి ఘన సన్మానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అమ్మ అనాథాశ్రమంలో ఉంటూ, కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన లక్ష్మణ్ అనే యువకుడిని అభయహస్తం ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది. ...