#Kotagiri

ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి : ముగ్గురికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఏతొండ గ్రామానికి చెందిన సాంగి యాదవ్ కుటుంబం బైక్ పై బయలుదేరి బీర్కూర్ నుండి ఏతొండ గ్రామనికి ప్రయాణం చేస్తున్న సమయంలో ...

వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబాను మర్యాదపూర్వకంగా కలిసిన కొట్టం మనోహర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా డెలికేట్ కోటగిరి మాజీ ఎంపిటిసి కొట్టం మనోహర్ ఈ రోజు వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబాను శాలువా కప్పి సత్కరించారు, ఈ ...

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అవినీతి అక్రమాలకు సహకారం అందించారు : పేదవారికి అన్యాయం చేసారు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రాంతంలో, పాత ఇండ్లపై డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇచ్చే పథకం కింద పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ ...