IPS Sai Chaitanya
నిజామాబాద్: స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా 4,898 కేసుల పరిష్కారం, సైబర్ – సీపీ సాయి చైతన్య
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ సందర్భంగా మొత్తం 4,898 కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడినట్లు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ...
రాత్రి వేళల్లో పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు – నిర్లక్ష్యంగా తిరిగే యువతకు కౌన్సిలింగ్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ...
మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు – 168 మందిపై కేసులు.
|| దృశ్యం న్యూస్ || మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. గత మూడు రోజులలో 168 ...








